సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
విలేఖర్ల సమావేశంలో చిన్నజీయర్ స్వామి వెల్లడి భాగ్యనగరం: ఇక్కడి శంషాబాద్లోని ముచ్చింతల్ శ్రీరామనగర్లో 216 అడుగుల సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకల ఆహ్వాన పత్రాలను ప్రముఖులకు అందించారు. అతిపెద్ద సమాతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన...