సింగపూర్లో తొలిసారిగా ఉగాది భాగవత సప్తాహం
సింగపూర్: సింగపూర్లో తెలుగు సంస్థలు శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ సాంస్కృతిక పరివారాలు సంయుక్తంగా ఉగాదిని పురస్కరించుకుని పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ చేతుల మీదుగా శ్రీమద్ భాగవత...
