సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మన్మథరావు గారి నేతృత్వంలో 13 నవంబర్ ఉ.10.30 కు సంజీవయ్య గారి జనన గ్రామం "పెదపాడు"లో వారి ఇంటి వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కర్నూల్ నగరంలో మూడు...
స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య ఆదర్శ పాలకుడు, రాజనీతిజ్ఞుడు అని పలువురు ప్రముఖులు అన్నారు. శ్రీ దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఆయన వర్థంతి సభను హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మోమోరియల్ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...