దక్షిణ కొరియా పర్యటనలో భారత ఆర్మీ ఛీఫ్
భారత ఆర్మీ ఛీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే మూడురోజుల పర్యటన నిమిత్తం దక్షిణ కొరియాకు వెళ్ళారు. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకార విస్తరణ కోసం ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. దక్షిణ కొరియా భారత్ కు కీలక...
