గల్వాన్ అమరవీరులకు రాజ్నాథ్ నివాళి
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో రెండేళ్ళ కిందట చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం నివాళులర్పించారు. 2020 జూన్ 15-16 తేదీల్లో తమ దేశ గౌరవాన్ని కాపాడేందుకు వీరోచిత పోరాటం చేసి అమరులైన గల్వాన్...
