archive#soil

News

మట్టిని కాపాడుకోవటం మానవ మనుగడకు అత్యవసరం: జగ్గీ వాసుదేవ్

భాగ్య‌న‌గ‌రం: మట్టిని రక్షించాలనే ఉద్యమానికి పిలుపునిచ్చి ద్విచక్రవాహనంపై యాత్ర చేపట్టిన.. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఉద్యమంలో భాగంగా ఇప్పటికే 30 వేల కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై ప్రయాణించి.. 27 దేశాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. సుమారు 560...
News

సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూముల్లో అక్రమ మట్టి తవ్వకం

సింగరాయకొండ: ఎర్ర మట్టి కనిపించటమే పాపమైపోయింది. అధికార పార్టీ నాయకులు పాగా వేసి.. రాత్రికి రాత్రే తవ్వి మట్టిని తరలించేస్తున్నారు. చెరువులు, కొండలతో పాటు.. చివరగా దేవుని మాన్యం భూములను సైతం వారు వదిలిపెట్టలేని దారుణ స్థితికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లాలోని...