పోలీసు కస్టడీకి తీస్తా సెతల్వాడ్
అహ్మదాబాద్: గుజరాత్ అల్లర్ల కేసులో ఫోర్జరీ, నేరపూరిత కుట్ర దర్యాప్తు ప్రక్రియను అవమానించారనే అభియోగాలపై నమోదైన కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను గుజరాత్ సర్కారు ఏర్పాటు చేసింది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం డీఐజీ దీపన్ భాద్రాన్ నేతృత్వంలో...

