పురాతన విగ్రహాల స్వాధీనం
చెన్నై: తమిళనాడు లోని విల్లుపురం బొమ్మయార్పాళయంలోని పాత సామాన్ల విక్రయ దుకాణం వెనుక తోటలో పాతి పెట్టిన ఏడు పురాతన విగ్రహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుకాణంలో పాత విగ్రహాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం...
