archive#Six Pakistanis

News

పాకిస్తాన్ పడవలో మాదకద్రవ్యాలు… ఆరుగురి అరెస్టు

గుజరాత్​: గుజరాత్​లో కచ్​ తీరంలో ఏటీఎస్​, ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ జరిపిన సంయుక్త ఆపరేషన్​లో 50 కిలోల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.350 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్​కు చెందిన ఓ పడవలో వీటిని...