పాకిస్తాన్లో ప్రబలిన అంటువ్యాధులు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నా అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ ప్రావిన్స్లోని ప్రజలు మలేరియా, డెంగీ, డయేరియా, చర్మ సహా అనేక వ్యాధులు బారినపడుతున్నారు. కలుషిత నీటి వల్ల సంక్రమించే వ్యాధుల విజృంభణ తీవ్రస్థాయికి...

