సింహాచలంలో అపచారం
సింహాచలం: సింహాద్రి అప్పన్న పరిపాలన భవనంలో మంగళవారం మధ్యాహ్నం నాన్వేజ్లతో విందు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఉద్యోగ సంఘాల నాయకుడి ఆధ్వర్యంలో జరిగిన ఈ పార్టీలో సుమారు 59 మందికికిపై ఉద్యోగాలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈవో భ్రమరాంభ కూడా అందుబాటులో లేకపోవడంపై...
