వివాదాస్పద జర్నలిస్టుకి సుప్రీం బెయిల్
ఉత్తరప్రదేశ్లోని హథరాస్ లో 2020లో సామూహిక అత్యాచారానికి గురై మృతిచెందినట్లుగా ప్రచారమైన దళిత యువతి ఉదంతాన్ని కవర్ చేసేందుకు వెళుతూ అరెస్టయిన కేరళ పాత్రికేయుడు సిద్ధీఖ్ కప్పన్ కు సుప్రీంకోర్టు ఆంక్షలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కప్పన్ ను మూడు...
