archiveSHRISAILAM

News

మల్లన్న దేవస్థానంలో… ఆర్జిత సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి

కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. వీఐపీ బ్రేక్ దర్శనం, అభిషేకం టికెట్లకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఆర్జిత సేవా టికెట్లు దుర్వినియోగం...
News

శ్రీశైలం రథం భద్రతను సమీక్షించిన ఆలయ ఈఓ

శ్రీశైలం క్షేత్రంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయ రథం భద్రతను ఈవో కె.ఎస్‌.రామారావు, ఈఈ మురళీ బాలకృష్ణ సోమవారం పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతయిన నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న రథం భద్రతకై పటిష్ట చర్యలు...