దేశసేవలో ఎన్నడూ రాజీ పడలేదు – ప్రధాని మోడీ
మహాత్ముడు, సర్దార్ పటేల్ కలలు కన్న భారత్ ను నిర్మించేందుకు ఈ ఎనిమిదేళ్ల పాటు నిజాయతీగా కృషిచేశామని ప్రధాని మోడీ అన్నారు. తాము దేశ సేవలో ఎన్నడూ రాజీ పడలేదని తెలిపారు. గుజరాత్ నేర్పిన పాఠాలే తనను ఇలా తీర్చిదిద్దాయని కృతజ్ఞత...
