archive#shocking incident

News

బాలిక‌పై అత్యాచారం, హ‌త్య చేసిన రిజ్వాన్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. యమునా ఖాదర్ అనే ప్రాంతంలో ఎనిమిదేళ్ళ‌ బాలిక విగత జీవిగా కన్పించింది. రిజ్వాన్ అలియాస్ బాద్షా అనే వ్యక్తి బీహర్‌లో ఉండేవాడు. అతను ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వచ్చాడు....
News

ఝార్ఖండ్‌లో మ‌హిళ‌కు అవ‌మానం!(వీడియో)

ఝార్ఖండ్‌: ఝార్ఖండ్‌లో మ‌హిళ‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. నూపూర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు సుమన్ అనే హిందూ అమ్మాయిని అవమానపరిచారు. ఆమెపై దాడి చేసి, కొట్టారు. ఇది చాల‌ద‌న్న‌ట్టు అక్క‌డి పంచాయితీ ముందు గుంజీలు తీయించారు. ఈ సంఘ‌ట‌న‌లో గ్రామ పెద్ద...