రిటైర్డ్ నేవీ అధికారిపై శివసేన కార్యకర్తల దాడి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఎగతాళి చేసినట్లుగా గీసిన కార్టూన్ను షేర్ చేసినందుకు శివసేన కార్యకర్తలు నేవీ మాజీ అధికారి మదన్ శర్మపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి మరీ చితకబాదారు. ఆయన గాయాలతో బాధపడుతున్న వీడియో, ఫోటోలను...
