ఎలాంటి సమస్యనైనా స్నేహం పరిష్కరిస్తుంది: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
న్యూఢిల్లీ: స్నేహం ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలదని.. భారత్తో తమది అలాంటి మైత్రేనని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై భారత్, బంగ్లాదేశ్ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. భారత్ను సందర్శించడం తనకెప్పుడూ సంతోషంగానే ఉంటుందన్నారు. "భారత్...
