మంకుపట్టు వీడిన చైనా!
షాంగై సహకార సదస్సులో ఉన్నతాధికారులతో భారత ప్రతినిధి భేటీ న్యూఢిల్లీ: చైనా మంకుపట్టు వీడింది. భారత్తో తన సంబంధాలను మూడో దేశం కోణం నుంచి చైనా చూడకూడదని విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలతో చైనా ఏకీభవించింది. భారత్, చైనా సంబంధాలు...
