ప్రధాని మోడీ కాన్వాయ్ ని ఆపింది మేమే – ఎస్ ఎఫ్ జే వెల్లడి
విచారణ జరిపారో ఖబడ్దార్... న్యాయవాదులకు బెదిరింపులు జాతీయ భద్రత, సమగ్రతనే దెబ్బతీస్తామంటూ బెదిరింపులు పంజాబ్ లో రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ ప్రకటించుకున్నట్లు సమాచారం. ప్రధాని...