archive#Seven devotees died

News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భక్తులు దుర్మరణం

సోలాపుర్​: మహారాష్ట్ర సోలాపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి ఓ కారు వేగంతో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం సంగోలా పట్టణంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో జరిగింది. "కొల్హాపుర్​...