4 వందల ఏళ్ళ నాటి పురాతన విగ్రహాం స్వాధీనం
చెన్నై: తమిళనాడులోని పురాతన విగ్రహాలను కనిపెట్టే వింగ్(ఐడల్ వింగ్)కి సేతుపతి వంశానికి చెందిన 400 ఏళ్ళ నాటి పురాతన విగ్రహం గురించి సమాచారం అందింది. ఈ మేరకు ఐడల్ వింగ్ బృందం అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టి ఆ విగ్రహాన్ని కనిపెట్టారు....
