సరిహద్దుల్లో మారణాయుధాలు స్వాధీనం
పంజాబ్: భారత్–పాక్ సరిహద్దుల్లోని పంజాబ్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది. ఫిరోజ్పూర్ సెక్టార్లో సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో తనిఖీల సందర్భంగా మూడు ఏకే–47 రైఫిళ్లు, రెండు ఎం–3 సబ్ మెషీన్ గన్లు, రెండు పిస్టళ్లతోపాటు మొత్తం...
