భారత జలాల్లోకి పాకిస్తాన్ బోట్లు
గుజరాత్: భారత సరిహద్దు జలాల్లోకి ప్రవేశించిన 11 పాకిస్తాన్ బోట్లను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. గుజరాత్లోని కచ్ జిల్లా హరమినాలా ప్రాంతంలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో అధికారులు ఈ బోట్లను గుర్తించారు. ఈ పడవలు భారత జలాల్లోకి ఎందుకు...
