సమ సమాజ నిర్మాణమే ధ్యేయం కావాలి
సీమా జాగరణ మంచ్ అఖిలభారత సహా సంయోజక్(ప్రచారక్) మురళీధర్ తిరుపతి: సమ సమాజ నిర్మాణమే ప్రతి కార్యకర్త ధ్యేయం కావాలని సీమా జాగరణ మంచ్ అఖిలభారత సహా సంయోజక్(ప్రచారక్) మురళీధర్ అన్నారు. ఈ నెల అయిదు, ఆరు తేదీల్లో తిరుపతిలో మత్స్యకార...
