archive#Security Printing and Minting Corporation of India Limited

News

సైఫాబాద్‌లో నాణేల మ్యూజియం

సైఫాబాద్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణలోని సైఫాబాద్‌ టంకశాలలో మ్యూజియం ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌పీఎంసీఐఎల్‌) సంకల్పించింది. ఈ మేరకు ఏడు నెలల క్రితం పనులు మొదలుపెట్టారు....