శ్రీనగర్లో మైనారిటీల రక్షణకు ఇంటెలిజెన్స్ గ్రిడ్!
న్యూఢిల్లీ: శ్రీనగర్లోని మైనారిటీ కమ్యూనిటీల భద్రతకు పటిష్ఠమైన భద్రత, ఇంటెలిజెన్స్ గ్రిడ్ అమలులో ఉందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. శ్రీనగర్లోని మైనారిటీ కమ్యూనిటీని రక్షించడానికి తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ ఎంపీ నారన్భాయ్ జె రథ్వా అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో...
