జమ్మూ కాశ్మీర్ : సోపోర్ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపిన భద్రతా దళాలు
జమ్మూ కాశ్మీర్ పోలీసులు మంగళవారం సోపోర్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులను కాల్చి చంపారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన...
