జులై 17 నుంచి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల
సికింద్రాబాద్ : బోనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జులై 17వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద వివిధ శాఖల అధికారులతో మంత్రి...

