భుజం… భుజం… కలిపి వంతెన నిర్మించి…
తిరువనంతపురం: ప్రకృతి బీభత్సానికి కేరళ అతలాకుతలమైంది. రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్ళు ధ్వంసమయ్యాయి. వీటితోపాటు కొక్కర్ పంచాయతీలను కలిపే తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఈ సంఘటనతో ఆయా గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. సమాచారం తెలుసుకున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ...
