archive#SATYASAI DISTRICT

News

గుడిలో గంట మోగించిన ఎలుగుబంటి..

రొళ్ళ: సత్యసాయి జిల్లా రొళ్ళ మండలం జీరిగెపల్లి గ్రామంలోని ఆలయంలో ఓ ఎలుగుబంటి గంట మోగించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. రాత్రి 9 గంటల సమయంలో రెండు ఎలుగుబంట్లు ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోనికి ప్రవేశించాయి. ఆలయం లోపలికి ప్రవేశించిన...
News

ప్రేమ పేరుతో మోసం

* తేజశ్వినిని శారీరికంగా వాడుకుని, మానసికంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితుడు సాదిక్ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని ధర్మవరం పోలీసులు...