కనుమరుగైపోతున్న దురాచారాలపై కలవరమెందుకు?
విధవరాండ్రపై వివక్ష ...... మన ఆచరణలో మధ్యలో ఏర్పడిన రుగ్మత అది. అహల్యాబాయి హోల్కర్, కేలడి చెన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రాస్మణి, మహారాణి తారాబాయి భోంస్లే వీరందరూ భర్తృ హీనులే. రాజ్యాలేలారు. భర్తృ హీనను నిరాదరించమని ఏ ధర్మ శాస్త్రమూ...