తిరుమలలో సర్వదర్శనం ప్రారంభం
తిరుపతి: శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. సూర్యగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటల 11 నిమిషాలకు ఆలయ తలుపులను మూసివేశారు. దాదాపు 12 గంటల అనంతరం రాత్రి ఏడున్నర గంటలకు ఆలయ...
