ఇస్లాం వీడి హిందూ ధర్మంలోకి రావాలనుకుంటున్న దంపతులు
లక్నో: అసదుద్దీన్ ఒవైసీ ఎ.ఐ.ఎం.ఐ.ఎం(ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) నేత మొహమ్మద్ రువేద్ సబీర్, అతని భార్య సమీనా పర్వీన్ హిందూ మతంలోకి మారాలని భావిస్తున్నారు. ఈ దంపతులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహాయం కోరారు. తమ సొంత సామాజికవర్గానికి...
