archive#SAMARASATA SEWA FOUNDATION

News

వరికుంటపాడులో శ్రీ సీతారాముల కోవెల నిర్మాణానికి భూమి పూజ‌

వరికుంటపాడు: ఏపీలోని నెల్లూరు జిల్లా, వరికుంటపాడు గ్రామంలో శ్రీ సీతారామ స్వామి గిరిజన కాలనీలో శ్రీ సీతారాముల దేవాలయం నిర్మాణానికి మంగ‌ళ‌వారం భూమి పూజ జరిగింది. ఈ ప‌నుల‌కు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయం అందించ‌నుండ‌గా,...
NewsProgramms

మేం గిరిజనులం – మేం హిందువులం : చింతపల్లి గిరిజనుల మనోగతం

విశాఖ జిల్లా,పాడేరు గిరిజన డివిజన్ నుండి 10 బస్సులలో 485 మంది గిరిజన మహిళలు, పురుషులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం స్వామి వారి దేవాలయం ముందు తమ భావాలను ఇలా తెలియ చేశారు.. ... "తిరుమల తిరుపతి...