archiveSAMARASATA SEVA FOUNDATION

News

హిందువులుగా ఉన్న మాకు అండ ఎవరు? – గిరిజన మహిళల ఆవేదన

* TTD JEO శ్రీ ధర్మారెడ్డితో ముఖాముఖిలో గిరిజన మహిళల ఆవేదన "మీరు ప్రాణం లేని రాతిని దేవుడుగా కొలుస్తారు. ఈ రాయి మీ కష్టాలను తీరుస్తుందా? మీరు మా మతంలోకి వచ్చేయండి." అంటూ జోరీగల్లా గొడవ చేస్తున్నారు. మా బంధువులు...
News

SSF ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంత్యుత్సవం

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణం నందు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం...
NewsProgramms

ఎస్. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు ఏడు కొండల వాడి ‘దివ్య దర్శనం’

ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడు, అడుగడుగు దండాల వాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామిని తనివితీరా దర్శించుకుని తరించాలని ఎవరికుండదు? కానీ జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండలూ ఎక్కి ఆ స్వామిని దర్శించుకోగలమా? అని దిగులు చెందే...
News

నేడు వ్యక్తిగత భక్తి చాలదు… సామూహిక భక్తి, శక్తి అవసరం!

గ్రామ గ్రామాన సామూహిక ఆరతి ఇద్దాం! సామాజిక సమరసతా జాతీయ కన్వీనర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పిలుపు చిత్తూరు: మనది దేవాలయ కేంద్రత సమాజం. కంచి, మధుర, పూరి.... వంటి ప్రముఖ నగరాలు దేవాలయం కేంద్రంగా నిర్మాణం అయి ఉండడాన్ని గమనించవచ్చు. మన...
ArticlesNews

మళ్ళీ వెలిగిన సనాతన ధర్మ ‘జ్యోతి’

ఈ రోజులలో S.C కాలనీలలో హిందువులుగా మిగిలినవారికి పెళ్లిళ్లు అవడం కష్టంగా మారింది. క్రైస్తవ మిషనరీలు సాగించిన ప్రచారం వలన, ప్రలోభాలకు లొంగి అనేకమంది S.Cలు క్రైస్తవ మతంలోకి వెళ్లారు. ఒకప్పుడు ఏ కొందరికో పరిమితం అయిన క్రీస్తు మతం మహమ్మారిలా...