కరోనా బాధిత దివ్యాంగులకు సక్షమ్ చేయూత
రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ఇబ్బంది పడిన దివ్యాంగులకు సక్షమ్ సంస్థ పలు విధాలుగా చేదోడుగా నిలుస్తోంది. విజయవాడ సమీపంలోని కొటికలపూడి గ్రామంలో దివ్యాంగులు ఉన్న 30 కుటుంబాలకు సక్షమ్ రేషన్ కిట్లు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి అఖిలభారత అధ్యక్షులు...
