archive#Sagar Defense Engineering Company – Pune

News

మనిషిని మోసుకెళ్లే డ్రోన్… భారత్ లో సిద్ధం‌

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనిషిని మోసుకెళ్లగల అధునాతన 'వరుణ' డ్రోన్‌ భారత్ ‌లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పుణెలోని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఈ డ్రోన్ ‌ను తయారుచేసింది....