archive#Russia’s attacks on Ukraine: India expresses concern at UN

News

ఉక్రెయిన్ పై రష్యా దాడులు : ఐరాసలో ఆందోళన వ్యక్తం చేసిన భారత్

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ‌లో ఏర్పడిన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ‌లో సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు...