ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యతో పాల్కడ్లో కఠిన ఆంక్షలు.. బైక్పై ఇద్దరి ప్రయాణం నిషేధం!
తిరువనంతపురం: ద్విచక్ర వాహనంపై వెనుక సీటులో (పిలియన్ రైడర్) పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు కేరళలోని పాలక్కడ్ అదనపు కలెక్టర్. ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ఎస్డీపీఐ కార్యకర్త హత్య చేసిన కేసులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్...
