A 50-bed free corona isolation center has been set up in Gannavaram, Krishna district, Andhrapradesh under the auspices of Sevabharati and Gopal Rao Thakur memorials with government permission. The isolation...
కరోనా మహమ్మారి నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. సుమారుగా ప్రతి ఇంట్లోనూ కరోనా బాధితులు నేడు మనకు కనిపిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు కూడా కరోనా సోకితే దాని నుంచి తమను తాము రక్షించుకోలేకపోతున్నారు. కాస్తో కూస్తో ఉన్న వారి పరిస్థితే ఇలా...
దేశంలో కరోనా రెండో దశ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. వైరస్ బారిన పడి అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు ఎక్కువ అవుతుండడంతో దేశంలోని పలు ఆస్పత్రుల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది, పడకల కొరత ప్రధాన సమస్యగా మారింది....