వైభవం… శ్రీరామ శోభాయాత్ర
గుంటూరు: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు పట్టణంలో స్థానిక శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత వైభవంగా శ్రీరామ శోభాయాత్ర జరిగింది. సుమారు అయిదు వేల మంది రామ, హనుమ భక్తులు పాల్గొన్నారని నిర్వహకులు తెలిపారు. ఊహించని రీతిలో...
