అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 – బెంగళూరు: తీర్మానం-2 : కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఒక్కటిగా నిలచిన భారత్
ప్రపంచ వ్యాప్తమైన కోవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారతీయ సమాజం చూపిన అద్భుతమైన సామూహిక, సమీకృత ప్రతిస్పందనను గుర్తించడమేకాక, దానిని నమోదు చేయాలని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ భావిస్తోంది. మహమ్మారి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సమాజంలోని ప్రతి...







