‘అల్లా హు అక్బర్’ అని అరచిన విద్యార్థినికి రూ. 5 లక్షలు!
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని కళాశాలల్లో హిజాబ్పై వివాదం కొనసాగుతూ ఉండగా జమియత్ ఉలమా-ఇ-హింద్ సంస్థ ఒక వర్గానికి వ్యతిరేకంగా “అల్లాహు అక్బర్” నినాదాలు చేసిన బురఖా ధరించిన నిరసనకారినికి రివార్డ్ ప్రకటించి వివాదానికి దారితీసింది. కర్ణాటకలోని మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో విద్యార్థుల...
