పాకిస్తాన్లోని హిందూ ఆలయంలో దోపిడి
ఇస్లామాబాద్: పాకిస్థాన్.. సింధ్ ప్రావిన్స్లోని హిందూ దేవాలయంలో మరో దారుణం జరిగింది. దేవాలయంలోకి దుండగులు చొరబడి అమ్మవారి మూడు వెండి హారాలు, నగదును దోచుకెళ్లారు. సింధ్ పరిధిలోని కోత్రి ప్రాంతంలో ఉన్న దేవి మాత ఆలయంలో హుండీ నుంచి రూ.25వేల రూపాయల...
