పెంపుడు జంతువులతో భారత్కు విద్యార్థులు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విద్యార్థులు తాము ప్రేమగా పెంచుకున్న జంతువులతో భారత్కు క్షేమంగా చేరుకుంటున్నారు. డేహ్రాడూన్కు చెందిన విద్యార్థి రిషభ్ కౌశిక్ తమతోపాటు పెంపుడు జంతువులను తీసుకువచ్చేందుకు అధికారులను అనుమతి కోరగా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కేంద్రం...
