archive#Renkoji temple

News

నేతాజీ అస్తికలను భారత్ తీసుకువచ్చే సమయం ఆసన్నమైంది

డీఎన్ఏ పరీక్షతో మిస్టరీని ఛేదించాలి సుభాష్ చంద్రబోస్ కుమార్తె డిమాండ్ న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ అస్తికలను భారత్‌కు తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్‌ పేర్కొన్నారు. 1945, ఆగస్టు 18న ఆయన మరణించగా.. మృతిపై ఇప్పటికీ కొందరికి...