రూ.899లకే రెమిడిసివిర్
దేశవ్యాప్తంగా కొవిడ్-19 రెండోదశ తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల పాలయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాల ధరలు కూడా పెరిగిపోయాయి. మరోవైపు బ్లాక్ మార్కెట్ పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కొవిడ్-19 వ్యాధి తీవ్రత...
