archive#refugees

News

బంగ్లాకు సమస్యాత్మకంగా మారిన రోహింగ్యాలు… భార‌త్‌పైనే ఆశ‌ల‌న్నీ..: బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా

ఢాకా: లక్షల మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్‌కు సమస్యాత్మకంగా మారారని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆమె శనివారం ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమస్యను భారత్‌ పరిష్కరించగలద‌న్న ఆశాభావాన్ని ఆమె...