archive#rebel leader Eknath Shinde

News

పార్టీపై పట్టు కోసం ఎవ‌రికి వారు ముమ్ముర ప్రయత్నాలు!

ముంబై: పార్టీ ఎమ్యెల్యేలలో మూడింట రెండు వంతుల మందికి పైగా తిరుగుబాటు శిబిరంలో చేరినట్టు స్పష్టం కావడంతో అధికారం చివరి ఘడియలలో పడినదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గ్రహించారు. తిరుగుబాటు ఎమ్యెల్యేలు కొందరిపై అనర్హత అస్త్రం ప్రయోగించి, వివాదాన్ని కోర్ట్...