రవీంద్రభారతిలో “మనం సరస్వతీ పుత్రులం” పుస్తకావిష్కరణ
బాపురమణ అకాడమీ మొట్టమొదటిసారిగా ప్రచురించిన " మనం సరస్వతీ పుత్రులం" అనే పుస్తకాన్ని తే. 11/7/2021 ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాలులో జరిగిన 2021 తెలుగు కార్టూనిస్టుల దినోత్సవ సభలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని సత్కళాభారతి,...
